2030 ఇస్లామిక్ వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్గా ‘లుసైల్’ ఎంపిక
- September 27, 2023
దోహా: ఖతార్ లోని లుసైల్ నగరం అధికారికంగా 2030 సంవత్సరానికి ఇస్లామిక్ వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ కల్చర్గా ఎంపికైంది. ఇస్లామిక్ వరల్డ్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ (ISESCO)నిర్వహించిన ఇస్లామిక్ ప్రపంచంలోని సాంస్కృతిక మంత్రుల 12వ సమావేశంలో ఈ నగరాన్ని ఎంపిక చేశారు. అలాగే 2024లో రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్లో షుషా, 2025లో రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్లోని సమర్ ఖండ్, 2026లో పాలస్తీనాలోని హెబ్రాన్, 2026లో రిపబ్లిక్ ఆఫ్ కోట్ డి ఐవోర్లో అబిడ్జన్, 2027లో అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్లో సివా నగరాలు ఎంపికయ్యాయి. లుసైల్ నగరం ఒక చారిత్రాత్మక సాంస్కృతిక నగరంగా గుర్తింపు పొందింది. ఖతార్ వారసత్వం, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!