డ్రగ్స్తో పట్టుబడ్డ 8 మంది యూత్
- May 20, 2016
8 మంది యువతీ యువకులు 398 బ్యాగ్లలో 'స్పైస్' డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డ ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో మరుగ్గురు కాలేజీ విద్యార్థినులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా 21 నుంచి 28 ఏళ్ళ వయసువారే. 125,000 దిర్హామ్ల విలువైన డ్రగ్స్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. జిసిసి నేషనల్, ఓ అరబ్ వ్యక్తి, ముగ్గురు విజిటింగ్ యూరోపియన్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. డ్రగ్స్ని వేరొకరికి అమ్ముతుండగా సమయం చూసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పేస్, స్పైస్ మరియు కె2లను నిషేధిత డ్రగ్స్గా ప్రకటించింది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









