2024లో ఒమన్ వేదికగా ‘ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్’ సమావేశం
- September 29, 2023
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తానేట్ ఆఫ్ ఒమన్ నవంబర్ 2024లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ (IFSWF) వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. OIA ఫర్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నాసర్ సులేమాన్ అల్ హార్తీ మాట్లాడుతూ.. మస్కట్లో జరగనున్నఈ సమావేశం ఒమన్ను ప్రోత్సహించడానికి మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ఈ ఫోరమ్కు ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్స్ అధినేతలు హాజరవుతారు. వీరి సంపద $8 ట్రిలియన్లను మించి ఉంటుంది. ఒమన్ సహజ వనరులు, పెట్టుబడి ప్రయోజనాలను వారికి పరిచయం చేస్తుందని అల్ హార్తీ వెల్లడించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









