స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- October 01, 2023
మాడ్రిడ్: ఒమన్లోని మాడ్రిడ్లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ వార్షిక సమావేశం సందర్భంగా రెండవ జాయింట్ స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. తద్వారా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(OIA) స్పెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోఫైడ్స్ కంపెనీతో తన సహకారాన్ని విస్తరించింది. ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సలామ్ బిన్ మహ్మద్ అల్ ముర్షిదీ, స్పెయిన్లోని సుల్తానేట్ రాయబారి ఒమర్ బిన్ సయీద్ అల్ కతిరి సమక్షంలో ఈ ఫండ్ ను ప్రారంభించారు.
OIA ఛైర్మన్, అబ్దుల్సలామ్ బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది మాట్లాడుతూ.. ఇప్పటివరకు 13.8% అంతర్గత నికర రాబడి రేటును సాధించిన మొదటి స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పనితీరు కీలక అంశాలలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల మధ్య సహకార రంగాన్ని విస్తరించడం, రెండవ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. మొదటి స్పెయిన్ ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2018 నుండి సాధించిన దాని గురించి కోఫైడ్స్ స్పెయిన్ ఛైర్మన్ జోస్ లూయిస్ కర్బెలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







