స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- October 01, 2023
మాడ్రిడ్: ఒమన్లోని మాడ్రిడ్లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ వార్షిక సమావేశం సందర్భంగా రెండవ జాయింట్ స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. తద్వారా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(OIA) స్పెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోఫైడ్స్ కంపెనీతో తన సహకారాన్ని విస్తరించింది. ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సలామ్ బిన్ మహ్మద్ అల్ ముర్షిదీ, స్పెయిన్లోని సుల్తానేట్ రాయబారి ఒమర్ బిన్ సయీద్ అల్ కతిరి సమక్షంలో ఈ ఫండ్ ను ప్రారంభించారు.
OIA ఛైర్మన్, అబ్దుల్సలామ్ బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది మాట్లాడుతూ.. ఇప్పటివరకు 13.8% అంతర్గత నికర రాబడి రేటును సాధించిన మొదటి స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పనితీరు కీలక అంశాలలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల మధ్య సహకార రంగాన్ని విస్తరించడం, రెండవ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. మొదటి స్పెయిన్ ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2018 నుండి సాధించిన దాని గురించి కోఫైడ్స్ స్పెయిన్ ఛైర్మన్ జోస్ లూయిస్ కర్బెలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









