స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- October 01, 2023
మాడ్రిడ్: ఒమన్లోని మాడ్రిడ్లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ వార్షిక సమావేశం సందర్భంగా రెండవ జాయింట్ స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. తద్వారా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(OIA) స్పెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోఫైడ్స్ కంపెనీతో తన సహకారాన్ని విస్తరించింది. ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సలామ్ బిన్ మహ్మద్ అల్ ముర్షిదీ, స్పెయిన్లోని సుల్తానేట్ రాయబారి ఒమర్ బిన్ సయీద్ అల్ కతిరి సమక్షంలో ఈ ఫండ్ ను ప్రారంభించారు.
OIA ఛైర్మన్, అబ్దుల్సలామ్ బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది మాట్లాడుతూ.. ఇప్పటివరకు 13.8% అంతర్గత నికర రాబడి రేటును సాధించిన మొదటి స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పనితీరు కీలక అంశాలలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల మధ్య సహకార రంగాన్ని విస్తరించడం, రెండవ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. మొదటి స్పెయిన్ ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2018 నుండి సాధించిన దాని గురించి కోఫైడ్స్ స్పెయిన్ ఛైర్మన్ జోస్ లూయిస్ కర్బెలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!