స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- October 01, 2023
మాడ్రిడ్: ఒమన్లోని మాడ్రిడ్లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఆఫ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ వార్షిక సమావేశం సందర్భంగా రెండవ జాయింట్ స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. తద్వారా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(OIA) స్పెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోఫైడ్స్ కంపెనీతో తన సహకారాన్ని విస్తరించింది. ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్సలామ్ బిన్ మహ్మద్ అల్ ముర్షిదీ, స్పెయిన్లోని సుల్తానేట్ రాయబారి ఒమర్ బిన్ సయీద్ అల్ కతిరి సమక్షంలో ఈ ఫండ్ ను ప్రారంభించారు.
OIA ఛైర్మన్, అబ్దుల్సలామ్ బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది మాట్లాడుతూ.. ఇప్పటివరకు 13.8% అంతర్గత నికర రాబడి రేటును సాధించిన మొదటి స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పనితీరు కీలక అంశాలలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల మధ్య సహకార రంగాన్ని విస్తరించడం, రెండవ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ను ప్రారంభించారు. మొదటి స్పెయిన్ ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 2018 నుండి సాధించిన దాని గురించి కోఫైడ్స్ స్పెయిన్ ఛైర్మన్ జోస్ లూయిస్ కర్బెలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి