ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సౌదీ అథ్లెట్ యూసఫ్
- October 02, 2023హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ యూసఫ్ మస్రాహి పురుషుల 400 మీటర్ల రేసులో 45.55 సెకన్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సౌదీ అరేబియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. అతను బహ్రెయిన్కు చెందిన యూసఫ్ అల్-అబ్బాస్, జపాన్కు చెందిన కాంటారో సాటో నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇంచియాన్లో స్వర్ణం గెలిచింది సౌదీ అరేబియా. ఈ సందర్భంగా మస్రాహి మాట్లాడుతూ.. "నేను ఈ విజయాన్ని సౌదీలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, కెప్టెన్ హమ్దాన్ అల్-బిషికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!