ఎక్స్పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత
- October 03, 2023
దుబాయ్ : ఎక్స్పో సిటీ దుబాయ్లోని ఆరు పెవిలియన్లను COP28 హోస్టింగ్ నిర్వాహణ కార్యక్రమాల కారణంగా 12 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెర్రా, అలీఫ్, విజన్, ఉమెన్స్ పెవిలియన్స్, స్టోరీస్ ఆఫ్ నేషన్స్ , లతీఫాస్ అడ్వెంచర్లను నవంబర్ 18 నుండి నవంబర్ 29 వరకు మూసివేయనున్నట్లు ఎక్స్పో సిటీ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఎక్స్పో సిటీ దుబాయ్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే COP28 లేదా యూఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల 28వ సమావేశానికి వేదిక కానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







