ఎక్స్పో సిటీ దుబాయ్ 6 పెవిలియన్లు మూసివేత
- October 03, 2023
దుబాయ్ : ఎక్స్పో సిటీ దుబాయ్లోని ఆరు పెవిలియన్లను COP28 హోస్టింగ్ నిర్వాహణ కార్యక్రమాల కారణంగా 12 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెర్రా, అలీఫ్, విజన్, ఉమెన్స్ పెవిలియన్స్, స్టోరీస్ ఆఫ్ నేషన్స్ , లతీఫాస్ అడ్వెంచర్లను నవంబర్ 18 నుండి నవంబర్ 29 వరకు మూసివేయనున్నట్లు ఎక్స్పో సిటీ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. ఎక్స్పో సిటీ దుబాయ్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు జరిగే COP28 లేదా యూఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) పార్టీల 28వ సమావేశానికి వేదిక కానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









