బ్యాంకాక్లో ఒమన్ పౌరుల సేఫ్టీపై ఎంబసీ కీలక ప్రకటన
- October 04, 2023
మస్కట్: అక్టోబర్ 3న థాయ్ లాండ్ రాజధానిలోని వాణిజ్య కేంద్రాలలో ఒకదానిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత బ్యాంకాక్లోని ఒమానీ పౌరులు క్షేమంగా ఉన్నారని థాయిలాండ్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎంబసీ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. రాజధాని బ్యాంకాక్లోని వాణిజ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రంన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఒమానీ పౌరులు ఎవరూ గాయపడలేదని, బ్యాంకాక్ లోని ఒమానీలు క్షేమంగా ఉన్నారని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







