బ్యాంకాక్లో ఒమన్ పౌరుల సేఫ్టీపై ఎంబసీ కీలక ప్రకటన
- October 04, 2023
మస్కట్: అక్టోబర్ 3న థాయ్ లాండ్ రాజధానిలోని వాణిజ్య కేంద్రాలలో ఒకదానిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత బ్యాంకాక్లోని ఒమానీ పౌరులు క్షేమంగా ఉన్నారని థాయిలాండ్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎంబసీ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. రాజధాని బ్యాంకాక్లోని వాణిజ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రంన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఒమానీ పౌరులు ఎవరూ గాయపడలేదని, బ్యాంకాక్ లోని ఒమానీలు క్షేమంగా ఉన్నారని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









