ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- October 06, 2023
రియాద్: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా, జపాన్ మధ్య దీర్ఘకాల మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఇరువురు నేతలు ఫోన్ కాల్లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారం, వివిధ రంగాలలో కొత్త సంబంధాలపై సమీక్షించారు. చర్చలో భాగంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









