ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- October 06, 2023
రియాద్: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా, జపాన్ మధ్య దీర్ఘకాల మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఇరువురు నేతలు ఫోన్ కాల్లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారం, వివిధ రంగాలలో కొత్త సంబంధాలపై సమీక్షించారు. చర్చలో భాగంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!









