ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్, జపాన్ ప్రధాని
- October 06, 2023
రియాద్: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ , ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ కీలక అంశాలపై చర్చించారు. సౌదీ అరేబియా, జపాన్ మధ్య దీర్ఘకాల మరియు బలమైన ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత ముందుకు తీసుకుపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఇరువురు నేతలు ఫోన్ కాల్లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారం, వివిధ రంగాలలో కొత్త సంబంధాలపై సమీక్షించారు. చర్చలో భాగంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







