సిరియాలోని మిలిటరీ కాలేజీపై ఉగ్రదాడి.. బాధితులకు ఒమన్ సంతాపం
- October 06, 2023
మస్కట్: సిరియన్ అరబ్ రిపబ్లిక్ లో హోమ్స్ నగరంలోని మిలిటరీ కళాశాల విద్యార్థుల స్నాతకోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఒమన్ సుల్తానేట్ వ్యక్తం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఒమన్ ఆకాంక్షించింది. ఒమన్ సుల్తానేట్ అన్ని రకాల హింస, ఉగ్రవాదాన్ని ఖండించడంలో దృఢమైన వైఖరిని కలిగిఉందని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!









