రస్ అల్ ఖైమా-ఒమన్ ముసందమ్ మొదటి ల్యాండ్ ట్రిప్ ప్రారంభం
- October 07, 2023
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాను ఒమన్ సుల్తానేట్ ముసందంతో కలుపుతూ RAK ట్రాన్స్పోర్ట్ అథారిటీ తొలి ల్యాండ్ ట్రిప్ సర్వీస్ను ప్రారంభించింది. ముసందమ్ గవర్నరేట్ భాగస్వామ్యంతో ఈ సేవ ప్రారంభించబడింది.వారాంతాల్లో రోజుకు రెండు ట్రిప్పులతో ఇది నడుస్తుంది. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని మెరుగుపరచడానికి, నివాసితులు మరియు పర్యాటకులు ఇరువురి వ్యక్తుల కదలికను సులభతరం చేయడానికి యూఏఈ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా ఈ సేవను ప్రారంభించడం జరిగిందని RAKTA డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ హసన్ అల్ బలూషి అన్నారు. ఈ సర్వీస్ రస్ అల్ ఖైమాలోని ప్రధాన బస్ స్టేషన్ నుండి బయలుదేరి ఏడు స్టాప్ల గుండా వెళుతుంది. ఖసాబ్, ముసందమ్ గవర్నరేట్లో ముగుస్తుంది. ప్రారంభోత్సవ వేడుకలో ముసందం గవర్నరేట్ మొదటి బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







