కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 07, 2023
రియాద్ : సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మరియు థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెత్తా తవిసిన్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కాల్స్ సమయంలో మూడు దేశాలతో సౌదీ అరేబియా సంబంధాల వివిధ అంశాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంపై చర్చించారు. నాయకులు వివిధ రంగాలలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై సమీక్షించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









