కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్

- October 07, 2023 , by Maagulf
కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్

రియాద్ : సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మరియు థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి స్రెత్తా తవిసిన్‌లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కాల్స్ సమయంలో మూడు దేశాలతో సౌదీ అరేబియా సంబంధాల వివిధ అంశాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంపై చర్చించారు. నాయకులు వివిధ రంగాలలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై సమీక్షించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com