కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 07, 2023
రియాద్ : సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మరియు థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెత్తా తవిసిన్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కాల్స్ సమయంలో మూడు దేశాలతో సౌదీ అరేబియా సంబంధాల వివిధ అంశాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంపై చర్చించారు. నాయకులు వివిధ రంగాలలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై సమీక్షించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







