కొరియన్, ఇండోనేషియా, థాయ్ నాయకులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్
- October 07, 2023
రియాద్ : సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మరియు థాయ్లాండ్ ప్రధాన మంత్రి స్రెత్తా తవిసిన్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కాల్స్ సమయంలో మూడు దేశాలతో సౌదీ అరేబియా సంబంధాల వివిధ అంశాలను బలోపేతం చేయడం, అభివృద్ధి చేయడంపై చర్చించారు. నాయకులు వివిధ రంగాలలో సహకారం కోసం ఉన్న అవకాశాలపై సమీక్షించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న విషయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









