తోడు లేని మైనర్ల ఛార్జీలను రెట్టింపు చేసిన ఎయిర్ ఇండియా
- October 09, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తోడు లేని మైనర్లకు అందించే సేవ కోసం ఛార్జీలను రెట్టింపు చేసింది. టిక్కెట్ ధరలకు అదనంగా చెల్లించే మైనర్ సర్వీస్ ఛార్జీలు - రూ.5,000 (సుమారు. 221 దిర్హామ్లు) నుంచి రూ.10,000 (సుమారు 442 దిర్హామ్లు)కి పెంచింది. తోడు లేని మైనర్కు వన్ వే Dh450 ఛార్జీలు రెండు నెలల క్రితం సవరించబడినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాల్ సెంటర్ ఏజెంట్ తెలిపారు
అదనపు ఛార్జీలు
2018లో దుబాయ్ ఎయిర్పోర్ట్లకు మరియు బయటికి ప్రయాణించే తోడు లేని మైనర్ల టిక్కెట్ ధర కంటే ఎక్కువ అదనపు ఛార్జీలను అమలు చేసింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 5-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను యూఏఈకి తోడు లేని మైనర్లుగా పరిగణిస్తారు. ఇతర గల్ఫ్ దేశాలలో ఇది 5 -16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుగా ఉంది.
తాజా వార్తలు
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్









