తోడు లేని మైనర్ల ఛార్జీలను రెట్టింపు చేసిన ఎయిర్ ఇండియా
- October 09, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తోడు లేని మైనర్లకు అందించే సేవ కోసం ఛార్జీలను రెట్టింపు చేసింది. టిక్కెట్ ధరలకు అదనంగా చెల్లించే మైనర్ సర్వీస్ ఛార్జీలు - రూ.5,000 (సుమారు. 221 దిర్హామ్లు) నుంచి రూ.10,000 (సుమారు 442 దిర్హామ్లు)కి పెంచింది. తోడు లేని మైనర్కు వన్ వే Dh450 ఛార్జీలు రెండు నెలల క్రితం సవరించబడినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాల్ సెంటర్ ఏజెంట్ తెలిపారు
అదనపు ఛార్జీలు
2018లో దుబాయ్ ఎయిర్పోర్ట్లకు మరియు బయటికి ప్రయాణించే తోడు లేని మైనర్ల టిక్కెట్ ధర కంటే ఎక్కువ అదనపు ఛార్జీలను అమలు చేసింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 5-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను యూఏఈకి తోడు లేని మైనర్లుగా పరిగణిస్తారు. ఇతర గల్ఫ్ దేశాలలో ఇది 5 -16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుగా ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







