తోడు లేని మైనర్ల ఛార్జీలను రెట్టింపు చేసిన ఎయిర్ ఇండియా
- October 09, 2023
యూఏఈ: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తోడు లేని మైనర్లకు అందించే సేవ కోసం ఛార్జీలను రెట్టింపు చేసింది. టిక్కెట్ ధరలకు అదనంగా చెల్లించే మైనర్ సర్వీస్ ఛార్జీలు - రూ.5,000 (సుమారు. 221 దిర్హామ్లు) నుంచి రూ.10,000 (సుమారు 442 దిర్హామ్లు)కి పెంచింది. తోడు లేని మైనర్కు వన్ వే Dh450 ఛార్జీలు రెండు నెలల క్రితం సవరించబడినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కాల్ సెంటర్ ఏజెంట్ తెలిపారు
అదనపు ఛార్జీలు
2018లో దుబాయ్ ఎయిర్పోర్ట్లకు మరియు బయటికి ప్రయాణించే తోడు లేని మైనర్ల టిక్కెట్ ధర కంటే ఎక్కువ అదనపు ఛార్జీలను అమలు చేసింది. ఎయిర్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, 5-18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలను యూఏఈకి తోడు లేని మైనర్లుగా పరిగణిస్తారు. ఇతర గల్ఫ్ దేశాలలో ఇది 5 -16 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలుగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







