విజయవంతంగా కువైట్ మహానాడు
- May 22, 2016
కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా ‘మహానాడు’ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు వేమన సతీష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. కువైట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసంద్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రవాసాంద్ర తెలుగుదేశం నాయకులు పేరం రమణ, కోడూరి వెంకట్, మలేపాటి సురేష్, ఉదయ్ ప్రకాశ్, ఎస్.కే.ప్రసాద్, గల్ఫ్ నందమూరి ఫ్యాన్స్ సంఘం నాయకులు శాంతారాం నాయుడు, ఓలేటి దివాకర్ నాయుడు, వేగి వెంకటేష్, మాలేపాటి బాబు, మేడమాలి శ్రీను, పోలార్పు బాబు నాయుడు, పాలేటి ప్రసాద్, పట్టాభిరాం తదితరుల ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
ఎం. వాసు దేవరావు
(మాగల్ఫ్ ప్రతినిధి),
బహరేన్.



తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







