'గల్ఫ్' సినిమా దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి గారికి షార్జాలో ప్రవాసీల ఆత్మీయ స్వాగతం
- June 26, 2015
ప్రముఖ సినీ దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి తమ తదుపరి చిత్రమైన 'గల్ఫ్' చిత్ర నిర్మాణ నిమిత్తం షార్జా చేరుకున్నారు. మన ప్రవాసీలు శ్రీ జనగామ శ్రీనివాస్(షార్జా),శ్రీ పరశురాం(షార్జా),శ్రీ శనిగరపు గంగారెడ్డి(దుబాయ్) డైరెక్టర్ గారికి స్వాగతం పలికారు.
నాలుగు రోజులపాటు దుబాయ్, అబుదాబి లను సందర్శిస్తారు.ఒక రోజు లేబర్ క్యాంపులో నిద్రించుట, ఒక రోజు తెలుగు సంఘాలతో సమావేశం, గల్ఫ్ ప్రవాసి జీవన స్థితిగతుల అధ్యయనం, వీలయితే ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు, జైళ్ళు సందర్శించడం.తర్వాత రోడ్డు మార్గంలో ఒమాన్ దేశ పర్యటనకు వెళతారు.
ఈ సినిమాలో నటించాలనుకునే ఉత్సాహవంతులు ప్రయత్నించవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







