'గల్ఫ్' సినిమా దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి గారికి షార్జాలో ప్రవాసీల ఆత్మీయ స్వాగతం
- June 26, 2015
ప్రముఖ సినీ దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి తమ తదుపరి చిత్రమైన 'గల్ఫ్' చిత్ర నిర్మాణ నిమిత్తం షార్జా చేరుకున్నారు. మన ప్రవాసీలు శ్రీ జనగామ శ్రీనివాస్(షార్జా),శ్రీ పరశురాం(షార్జా),శ్రీ శనిగరపు గంగారెడ్డి(దుబాయ్) డైరెక్టర్ గారికి స్వాగతం పలికారు.
నాలుగు రోజులపాటు దుబాయ్, అబుదాబి లను సందర్శిస్తారు.ఒక రోజు లేబర్ క్యాంపులో నిద్రించుట, ఒక రోజు తెలుగు సంఘాలతో సమావేశం, గల్ఫ్ ప్రవాసి జీవన స్థితిగతుల అధ్యయనం, వీలయితే ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు, జైళ్ళు సందర్శించడం.తర్వాత రోడ్డు మార్గంలో ఒమాన్ దేశ పర్యటనకు వెళతారు.
ఈ సినిమాలో నటించాలనుకునే ఉత్సాహవంతులు ప్రయత్నించవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









