'గల్ఫ్' సినిమా దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి గారికి షార్జాలో ప్రవాసీల ఆత్మీయ స్వాగతం
- June 26, 2015
ప్రముఖ సినీ దర్శకులు శ్రీ పి.సునీల్ కుమార్ రెడ్డి తమ తదుపరి చిత్రమైన 'గల్ఫ్' చిత్ర నిర్మాణ నిమిత్తం షార్జా చేరుకున్నారు. మన ప్రవాసీలు శ్రీ జనగామ శ్రీనివాస్(షార్జా),శ్రీ పరశురాం(షార్జా),శ్రీ శనిగరపు గంగారెడ్డి(దుబాయ్) డైరెక్టర్ గారికి స్వాగతం పలికారు.
నాలుగు రోజులపాటు దుబాయ్, అబుదాబి లను సందర్శిస్తారు.ఒక రోజు లేబర్ క్యాంపులో నిద్రించుట, ఒక రోజు తెలుగు సంఘాలతో సమావేశం, గల్ఫ్ ప్రవాసి జీవన స్థితిగతుల అధ్యయనం, వీలయితే ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ లు, జైళ్ళు సందర్శించడం.తర్వాత రోడ్డు మార్గంలో ఒమాన్ దేశ పర్యటనకు వెళతారు.
ఈ సినిమాలో నటించాలనుకునే ఉత్సాహవంతులు ప్రయత్నించవచ్చు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







