సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి

- May 23, 2016 , by Maagulf
సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి

 సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆ దేశ తీర ప్రాంతాల్లో పలు చోట్ల బాంబులు పేల్చి తమ రక్తదాహం కొనసాగించాయి. ఈ దారుణ దాడుల్లో దాదాపు 74మంది అక్కడికక్కడే చనపోయి వారి దేహాలు తునాతునకైనట్లు తెలుస్తోంది.పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడించాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com