సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి
- May 23, 2016
సిరియాలో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆ దేశ తీర ప్రాంతాల్లో పలు చోట్ల బాంబులు పేల్చి తమ రక్తదాహం కొనసాగించాయి. ఈ దారుణ దాడుల్లో దాదాపు 74మంది అక్కడికక్కడే చనపోయి వారి దేహాలు తునాతునకైనట్లు తెలుస్తోంది.పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడించాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









