షార్జాలో భారీ అగ్ని ప్రమాదం..కుటుంబాన్ని కాపాడిన పదేళ్ల బాలుడు
- October 28, 2023
యూఏఈ: బుధవారం షార్జాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నుండి 10 ఏళ్ల ఎమిరాటీ బాలుడు తన కుటుంబాన్ని రక్షించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మద్ హైతం అహ్మద్ అల్ నఖ్బీ అనే యువకుడు అర్ధరాత్రి తర్వాత నిద్ర లేచాడు. తెల్లవారుజామున 2 గంటలకు షార్జాలోని కల్బా ప్రాంతంలోని వారి నివాసంలో ఏదో మండుతున్న వాసన చూసి తన తండ్రికి తెలియజేసాడు. పిల్లల ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి మంటలు రావాడాన్ని గుర్తించాడు. ఏసీలో మంటలు చెలరేగడంతో నిద్రిస్తున్న తన మరో ఇద్దరు కుమారులు నహ్యాన్ (9 ఏళ్లు), మక్తూమ్ (8 ఏళ్లు)లను హైతం వేగంగా బయటకు తీసుకొచ్చాడు. మిగిలిన కుటుంబం వారి ఇంటి ప్రాంగణం వెలుపల సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు మిగిలిన ఇంటికి వ్యాపించకుండా సకాలంలో ఆర్పివేశాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







