భారతీయ ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ సక్సెస్
- October 29, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం శుక్రవారం నిర్వహించిన ఓపెన్ హౌస్ విజయవంతం అయింది. దీనికి భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ హెచ్ఈ అధ్యక్షత వహించారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు మలయాళ భాషలలో నిర్వహించిన ఓపెన్ హౌస్లో 70 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. బహ్రెయిన్లోని ప్రవాస సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో వారి నిరంతర మద్దతు, సహకారం కోసం అంబాసిడర్ వినోద్ సంబంధిత బహ్రెయిన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా, అలాగే ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు టిక్కెట్లను అందించడం ద్వారా కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు సహాయం చేయడం ఎంబసీ కొనసాగిస్తుందన్నారు. ఓపెన్ హౌస్లో పాల్గొన్నందుకు అన్ని భారతీయ సంఘాలు , కమ్యూనిటీ సభ్యులకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







