కెసిసిఐ ఛైర్మన్తో భారత రాయబారి కీలక చర్చలు
- November 02, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (KCCI) ఛైర్మెన్ మొహమ్మద్ జాసిమ్ అల్-హమద్ అల్-సాగెర్ ని కలిశారు. ఇండియా-కువైట్ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించే అవకాశాలను అన్వేషించే వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎంబసీ వాణిజ్య కార్యక్రమాలకు మద్దతు ఇచ్చినందుకు KCCIకి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల, కువైట్లోని భారత రాయబార కార్యాలయం, NASSCOM, IBPC మరియు కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో కలిసి సమాచార సాంకేతిక రంగంలో ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో కువైట్లో 'ఇండియా-కువైట్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ను నిర్వహించింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







