యూనీఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా ప్రాజెక్టుకు ఆమోదం
- November 09, 2023
మస్కట్: మస్కట్లో బుధవారం జరిగిన జిసిసి అంతర్గత వ్యవహారాల మంత్రుల 40వ సమావేశానికి ఒమన్ సుల్తానేట్ అధ్యక్షత వహించింది. అంతర్గత వ్యవహారాల మంత్రి సయ్యద్ హమూద్ ఫైసల్ అల్ బుసాయిదీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. భద్రతా సవాళ్లు, నేరాలు చేయడం, సాంకేతిక పురోగతిని ఉపయోగించుకోవడం వంటి రూపాల్లో వేగవంతమైన మార్పులను ఎదుర్కోవడానికి సమన్వయం, సంప్రదింపులను బలోపేతం చేయడం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరు జిసిసి దేశాల మధ్య నివాసితులు, పర్యాటకుల రాకపోకలను సులభతరం చేయడానికి ఏకీకృత గల్ఫ్ టూరిస్ట్ వీసా ప్రాజెక్టుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే జీసీసీ దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుసంధానం చేసేందుకు మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. మాదకద్రవ్యాలను ఎదుర్కోవడానికి రూపొందించబడిన సమగ్ర గల్ఫ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









