బయోమెట్రిక్ డేటా ఫోర్జరీ.. ఇద్దరు ప్రయాణికులు బహిష్కరణ
- November 11, 2023
మదీనా: నకిలీ బయోమెట్రిక్ ఫీచర్లతో సౌదీ అరేబియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్థానీ ప్రయాణీకులను మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బహిష్కరించారు.ఇద్దరు ప్రయాణీకులు రెసిడెన్సీ , వర్క్ నిబంధనలను ఉల్లంఘించి బహిష్కరణకు గురయ్యారని అదికారులు గుర్తించారు. రెసిడెన్సీ మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి లేదా డ్రగ్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారాన్ని నివేదించాలని భద్రతా అధికారులు పౌరులు, నివాసితులను కోరారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా పెడతామని చెప్పారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









