యూఏఈలో 19-సీట్ల ఎలక్ట్రిక్ సీప్లేన్!
- November 15, 2023
యూఏఈ: పూర్తిగా విద్యుత్తుతో నడిచే 19-సీట్ల సీప్లేన్ నమూనా యూఏఈ మార్కెట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. జెక్తా, స్విస్ ఎలక్ట్రిక్ సీప్లేన్ తయారీదారు దుబాయ్ ఎయిర్షోలో తన తాజా ఆవిష్కరణము ప్రారంభించారు. దాని వినూత్న డిజైన్ మెగా-సిటీలు, యూఏఈ వంటి తీర ప్రాంతాల ప్రజలకు మరింత స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ హైడ్రో ఎయిర్క్రాఫ్ట్ జీరో ఎమిషన్స్ లేదా PHA-ZE 100, ఇది ఒక ఉభయచర విమానం. 2028లో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. "జెట్కా ఫేజ్ 100ని అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో నడిచే 19-సీట్ల సీ ప్లేన్. ఉభయచర ఫ్లయింగ్ బోట్. ఇది నీటిపై దిగుతుంది.”అని జెట్కా కమ్యూనికేషన్స్ హెడ్ జేన్ స్టాన్బరీ అన్నారు. 10 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న దుబాయ్కు చెందిన కంపెనీతో మొదటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సంతకం చేసినట్లు స్టాన్బరీ వివరించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







