యూఏఈలో 19-సీట్ల ఎలక్ట్రిక్ సీప్లేన్!
- November 15, 2023
యూఏఈ: పూర్తిగా విద్యుత్తుతో నడిచే 19-సీట్ల సీప్లేన్ నమూనా యూఏఈ మార్కెట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. జెక్తా, స్విస్ ఎలక్ట్రిక్ సీప్లేన్ తయారీదారు దుబాయ్ ఎయిర్షోలో తన తాజా ఆవిష్కరణము ప్రారంభించారు. దాని వినూత్న డిజైన్ మెగా-సిటీలు, యూఏఈ వంటి తీర ప్రాంతాల ప్రజలకు మరింత స్థిరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణాను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ హైడ్రో ఎయిర్క్రాఫ్ట్ జీరో ఎమిషన్స్ లేదా PHA-ZE 100, ఇది ఒక ఉభయచర విమానం. 2028లో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. "జెట్కా ఫేజ్ 100ని అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో నడిచే 19-సీట్ల సీ ప్లేన్. ఉభయచర ఫ్లయింగ్ బోట్. ఇది నీటిపై దిగుతుంది.”అని జెట్కా కమ్యూనికేషన్స్ హెడ్ జేన్ స్టాన్బరీ అన్నారు. 10 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న దుబాయ్కు చెందిన కంపెనీతో మొదటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సంతకం చేసినట్లు స్టాన్బరీ వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







