కొత్త అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభం
- November 16, 2023
యూఏఈ: డిసెంబర్లో 12 నుంచి అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 220 విమానాల్లో ప్రయాణించే 2.29 మిలియన్ల మంది ప్రయాణికులు కొత్త టెర్మినల్ సేవలు అందించనుంది. నవంబర్ మొదటి రెండు వారాల్లో 1,557 విమానాలు ఇక్కడి నుంచి ట్రయల్స్ నిర్వహించారు. నెలాఖరు నాటికి, మొత్తం విమానాల సంఖ్య 7,600 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లిని మాట్లాడుతూ.. అన్ని విమానయాన సంస్థలు ఇప్పుడు టెర్మినల్ A నుండి పనిచేస్తున్నందున, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. అయితే, టెర్మినల్ Aపై అధికారిక ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2024న జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత, విమానాశ్రయం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడుతుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







