కొత్త అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభం
- November 16, 2023
యూఏఈ: డిసెంబర్లో 12 నుంచి అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 220 విమానాల్లో ప్రయాణించే 2.29 మిలియన్ల మంది ప్రయాణికులు కొత్త టెర్మినల్ సేవలు అందించనుంది. నవంబర్ మొదటి రెండు వారాల్లో 1,557 విమానాలు ఇక్కడి నుంచి ట్రయల్స్ నిర్వహించారు. నెలాఖరు నాటికి, మొత్తం విమానాల సంఖ్య 7,600 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లిని మాట్లాడుతూ.. అన్ని విమానయాన సంస్థలు ఇప్పుడు టెర్మినల్ A నుండి పనిచేస్తున్నందున, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. అయితే, టెర్మినల్ Aపై అధికారిక ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2024న జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత, విమానాశ్రయం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







