Dh20 మిలియన్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ టెక్నీషియన్
- November 17, 2023
యూఏఈ: ఫుజైరాలో టెక్నీషియన్గా పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు శ్రీజ.. 20 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. అతను ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూమ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అయితే, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేదని పేర్కొన్నాడు. గత 11 సంవత్సరాలుగా యూఏఈలో ఉండే శ్రీజు ఆరేళ్ల కవల పిల్లలకు తండ్రి. ‘‘బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ గెలిచిన మొత్తంతో నేను భారీ బంగ్లాను నిర్మించగలను.” అని పేర్కొన్నాడు.
ఆదివారం ఉదయం తన గెలుపు గురించి తెలిసిందని చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్