Dh20 మిలియన్ బహుమతి గెలుచుకున్న ఇండియన్ టెక్నీషియన్
- November 17, 2023
యూఏఈ: ఫుజైరాలో టెక్నీషియన్గా పనిచేస్తున్న భారతీయ ప్రవాసుడు శ్రీజ.. 20 మిలియన్ దిర్హామ్ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. అతను ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో కంట్రోల్ రూమ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అయితే, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో లేదని పేర్కొన్నాడు. గత 11 సంవత్సరాలుగా యూఏఈలో ఉండే శ్రీజు ఆరేళ్ల కవల పిల్లలకు తండ్రి. ‘‘బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ గెలిచిన మొత్తంతో నేను భారీ బంగ్లాను నిర్మించగలను.” అని పేర్కొన్నాడు.
ఆదివారం ఉదయం తన గెలుపు గురించి తెలిసిందని చెప్పాడు. గత మూడు సంవత్సరాలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









