ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2023
మస్కట్: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 166 మంది ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. 166 మంది ఖైదీలలో ఉన్న ఒమానీ, ప్రవాసులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పేర్కొంది. 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఖైదీల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









