ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2023
మస్కట్: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 166 మంది ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. 166 మంది ఖైదీలలో ఉన్న ఒమానీ, ప్రవాసులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పేర్కొంది. 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఖైదీల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







