ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2023
మస్కట్: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 166 మంది ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. 166 మంది ఖైదీలలో ఉన్న ఒమానీ, ప్రవాసులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పేర్కొంది. 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఖైదీల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!