ఒమన్ లో 150 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 17, 2023
మస్కట్: వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 166 మంది ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ సుప్రీం క్షమాభిక్ష ప్రసాదించారు. 166 మంది ఖైదీలలో ఉన్న ఒమానీ, ప్రవాసులు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం పొందుతారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) పేర్కొంది. 53వ జాతీయ దినోత్సవం సందర్భంగా సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఖైదీల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







