వాటర్ లా ఉల్లంఘన.. 6 మందికి SR272000 జరిమానా
- November 21, 2023
రియాద్ : సౌదీ నీటి చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరుగురికి మొత్తం SR272000 జరిమానాను వాటర్ రెగ్యులేటర్ అధికారులు విధించారు. నీటి చట్టంలోని ఆర్టికల్ 67లోని 12 మరియు 14 పేరాగ్రాఫ్ల నిబంధనలను సదరు వ్యక్తులు ఉల్లంఘించినట్లు కమిటీ వెల్లడించింది. వాటర్ రెగ్యులేటర్ నీటి చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలను చట్టపరమైన పద్ధతిలో పొందడం మరియు నీటి మీటర్లను ట్యాంపరింగ్ చేయకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









