వాటర్ లా ఉల్లంఘన.. 6 మందికి SR272000 జరిమానా
- November 21, 2023
రియాద్ : సౌదీ నీటి చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరుగురికి మొత్తం SR272000 జరిమానాను వాటర్ రెగ్యులేటర్ అధికారులు విధించారు. నీటి చట్టంలోని ఆర్టికల్ 67లోని 12 మరియు 14 పేరాగ్రాఫ్ల నిబంధనలను సదరు వ్యక్తులు ఉల్లంఘించినట్లు కమిటీ వెల్లడించింది. వాటర్ రెగ్యులేటర్ నీటి చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలను చట్టపరమైన పద్ధతిలో పొందడం మరియు నీటి మీటర్లను ట్యాంపరింగ్ చేయకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







