వాటర్ లా ఉల్లంఘన.. 6 మందికి SR272000 జరిమానా
- November 21, 2023
రియాద్ : సౌదీ నీటి చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరుగురికి మొత్తం SR272000 జరిమానాను వాటర్ రెగ్యులేటర్ అధికారులు విధించారు. నీటి చట్టంలోని ఆర్టికల్ 67లోని 12 మరియు 14 పేరాగ్రాఫ్ల నిబంధనలను సదరు వ్యక్తులు ఉల్లంఘించినట్లు కమిటీ వెల్లడించింది. వాటర్ రెగ్యులేటర్ నీటి చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలను చట్టపరమైన పద్ధతిలో పొందడం మరియు నీటి మీటర్లను ట్యాంపరింగ్ చేయకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









