వాటర్ లా ఉల్లంఘన.. 6 మందికి SR272000 జరిమానా
- November 21, 2023
రియాద్ : సౌదీ నీటి చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరుగురికి మొత్తం SR272000 జరిమానాను వాటర్ రెగ్యులేటర్ అధికారులు విధించారు. నీటి చట్టంలోని ఆర్టికల్ 67లోని 12 మరియు 14 పేరాగ్రాఫ్ల నిబంధనలను సదరు వ్యక్తులు ఉల్లంఘించినట్లు కమిటీ వెల్లడించింది. వాటర్ రెగ్యులేటర్ నీటి చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండటం, నీరు మరియు పారిశుద్ధ్య సేవలను చట్టపరమైన పద్ధతిలో పొందడం మరియు నీటి మీటర్లను ట్యాంపరింగ్ చేయకూడదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!