684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- March 10, 2026
రియాద్: సౌదీ ఇంజనీర్స్ కౌన్సిల్ చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న 684 మంది ఇంజనీర్లను గుర్తించింది. ఈ ఇంజనీర్లు రియాద్, అల్-ఖోబార్ మరియు దమ్మామ్లలో పనిచేస్తున్న 10 ప్రధాన కాంట్రాక్టింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీలలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. వారికి మొత్తం SR1.6 మిలియన్ల జరిమానాలను విధించినట్లు కౌన్సిల్ తెలిపింది.
ఇంజనీర్లు వారి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్లు గడువు ముగిసిన తర్వాత కూడా పని కొనసాగించారని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నది. చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ను ఇంజినీర్లు కలిగి ఉండాలని, వారిని నియమించే సంస్థలదే ఈ బాధ్యత అని కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







