ఐదు భారతీయ నగరాలకు సలామ్ ఎయిర్ సర్వీసులు
- November 22, 2023
మస్కట్: తక్కువ ఖర్చుతో కూడిన విమానయాన సంస్థ సలామ్ ఎయిర్.. డిసెంబర్ నెల నుండి 5 భారతీయ గమ్యస్థానాలకు నేరుగా విమానాలను ప్రారంభించనుంది. మస్కట్తో అనుసంధానించబడే ఐదు భారతీయ నగరాలలో హైదరాబాద్, కాలికట్, జైపూర్, త్రివేండ్రం మరియు లక్నో ఉన్నాయి. ఈ మేరకు సలామ్ ఎయిర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







