గాజాలో బందీల విడుదల ప్రారంభం.. మొదటగా 13మంది విడుదల
- November 24, 2023
దోహా: గాజాలో మానవతావాద సంధిని(హ్యూమటేరియన్ ట్రూస్) గాజా స్ట్రిప్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు (దోహా సమయం ఉదయం 8 గంటలకు) నవంబర్ 24న ప్రారంభమవుతుందని ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) అధికారిక ప్రతినిధి డాక్టర్ మజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ ప్రకటించారు. మొదటి బ్యాచ్ బందీలను రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు గాజా నుండి విడుదల చేస్తారని, ఇందులో 13 మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారని తెలిపారు. అల్ అన్సారీ ప్రకారం, 50 మంది హమాస్ బందీలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తారు. విడుదల చేయబోయే బందీల జాబితాను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కు ఇప్పటికే అందజేశారు.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







