గాజాలో బందీల విడుదల ప్రారంభం.. మొదటగా 13మంది విడుదల
- November 24, 2023
దోహా: గాజాలో మానవతావాద సంధిని(హ్యూమటేరియన్ ట్రూస్) గాజా స్ట్రిప్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు (దోహా సమయం ఉదయం 8 గంటలకు) నవంబర్ 24న ప్రారంభమవుతుందని ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) అధికారిక ప్రతినిధి డాక్టర్ మజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ ప్రకటించారు. మొదటి బ్యాచ్ బందీలను రేపు(శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు గాజా నుండి విడుదల చేస్తారని, ఇందులో 13 మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నారని తెలిపారు. అల్ అన్సారీ ప్రకారం, 50 మంది హమాస్ బందీలను నాలుగు రోజుల్లో విడుదల చేస్తారు. విడుదల చేయబోయే బందీల జాబితాను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్కు ఇప్పటికే అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







