జాతీయ దినోత్సవ సెలవులు: మ్యూజియంకు పోటెత్తిన సందర్శకులు
- November 24, 2023
మస్కట్: జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో నవంబర్ 22 (బుధవారం) నాడు 11,800 మంది వ్యక్తులు ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం(OAAM)ని సందర్శించారు. "జాతీయ దినోత్సవ సెలవుల మొదటి రోజున ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సందర్శకుల సంఖ్య 11,800 వేలకు మించిపోయింది. జాతీయ దినోత్సవ సెలవు దినాలలో(నవంబర్ 22 – 23) ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందని మ్యూజియం ప్రకటించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







