జాతీయ దినోత్సవ సెలవులు: మ్యూజియంకు పోటెత్తిన సందర్శకులు
- November 24, 2023
మస్కట్: జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో నవంబర్ 22 (బుధవారం) నాడు 11,800 మంది వ్యక్తులు ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం(OAAM)ని సందర్శించారు. "జాతీయ దినోత్సవ సెలవుల మొదటి రోజున ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సందర్శకుల సంఖ్య 11,800 వేలకు మించిపోయింది. జాతీయ దినోత్సవ సెలవు దినాలలో(నవంబర్ 22 – 23) ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందని మ్యూజియం ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









