జాతీయ దినోత్సవ సెలవులు: మ్యూజియంకు పోటెత్తిన సందర్శకులు
- November 24, 2023
మస్కట్: జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో నవంబర్ 22 (బుధవారం) నాడు 11,800 మంది వ్యక్తులు ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం(OAAM)ని సందర్శించారు. "జాతీయ దినోత్సవ సెలవుల మొదటి రోజున ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సందర్శకుల సంఖ్య 11,800 వేలకు మించిపోయింది. జాతీయ దినోత్సవ సెలవు దినాలలో(నవంబర్ 22 – 23) ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందని మ్యూజియం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







