దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- November 28, 2023
దుబాయ్: యూఏఈలోని శ్రీలంక రాయబార కార్యాలయం దుబాయ్లోని జబీల్ పార్క్లో డిసెంబర్ 2,3 తేదీల్లో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్లో ప్రామాణికమైన శ్రీలంక వంటకాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ ఆహార విక్రేతలు, హోటళ్లు యూఏఈ కాస్మోపాలిటన్ ప్రజలకు ప్రసిద్ధ శ్రీలంక వంటకాలను అందించడానికి ప్రామాణికమైన డిషెష్ ను అందించనున్నారు. "మేము 50-100 స్టాల్స్లో వడ్డించే వంటకాలను రుచి చూడడానికి ప్రతి రోజు 5,000-8,000 మంది డైనర్లను ఆశిస్తున్నాము. ప్రముఖ బ్యాండ్ల సంగీత ప్రదర్శనలు ఈవెంట్కు మరింత జోష్ ను చేకూరుస్తాయి.” అని రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







