దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- November 28, 2023
దుబాయ్: యూఏఈలోని శ్రీలంక రాయబార కార్యాలయం దుబాయ్లోని జబీల్ పార్క్లో డిసెంబర్ 2,3 తేదీల్లో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్లో ప్రామాణికమైన శ్రీలంక వంటకాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ ఆహార విక్రేతలు, హోటళ్లు యూఏఈ కాస్మోపాలిటన్ ప్రజలకు ప్రసిద్ధ శ్రీలంక వంటకాలను అందించడానికి ప్రామాణికమైన డిషెష్ ను అందించనున్నారు. "మేము 50-100 స్టాల్స్లో వడ్డించే వంటకాలను రుచి చూడడానికి ప్రతి రోజు 5,000-8,000 మంది డైనర్లను ఆశిస్తున్నాము. ప్రముఖ బ్యాండ్ల సంగీత ప్రదర్శనలు ఈవెంట్కు మరింత జోష్ ను చేకూరుస్తాయి.” అని రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







