దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- November 28, 2023![1 దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్](https://www.maagulf.com/godata/articles/202311/GG_1701174957.jpg)
దుబాయ్: యూఏఈలోని శ్రీలంక రాయబార కార్యాలయం దుబాయ్లోని జబీల్ పార్క్లో డిసెంబర్ 2,3 తేదీల్లో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్లో ప్రామాణికమైన శ్రీలంక వంటకాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ ఆహార విక్రేతలు, హోటళ్లు యూఏఈ కాస్మోపాలిటన్ ప్రజలకు ప్రసిద్ధ శ్రీలంక వంటకాలను అందించడానికి ప్రామాణికమైన డిషెష్ ను అందించనున్నారు. "మేము 50-100 స్టాల్స్లో వడ్డించే వంటకాలను రుచి చూడడానికి ప్రతి రోజు 5,000-8,000 మంది డైనర్లను ఆశిస్తున్నాము. ప్రముఖ బ్యాండ్ల సంగీత ప్రదర్శనలు ఈవెంట్కు మరింత జోష్ ను చేకూరుస్తాయి.” అని రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- రెసిడెన్సీ చట్టం ఉల్లంఘన..తనిఖీల్లో పలువురు అరెస్ట్
- అత్యున్నత ప్రపంచ ప్రమాణాలతో ఖతార్ ఏవియేషన్ రంగం..!
- పారిస్ ఒలింపిక్స్ 2024: అట్టహాసంగా ఆరంభ వేడుకలు..
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక