దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- November 28, 2023
దుబాయ్: యూఏఈలోని శ్రీలంక రాయబార కార్యాలయం దుబాయ్లోని జబీల్ పార్క్లో డిసెంబర్ 2,3 తేదీల్లో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనుంది. ఈ ఫెస్టివల్లో ప్రామాణికమైన శ్రీలంక వంటకాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ ఆహార విక్రేతలు, హోటళ్లు యూఏఈ కాస్మోపాలిటన్ ప్రజలకు ప్రసిద్ధ శ్రీలంక వంటకాలను అందించడానికి ప్రామాణికమైన డిషెష్ ను అందించనున్నారు. "మేము 50-100 స్టాల్స్లో వడ్డించే వంటకాలను రుచి చూడడానికి ప్రతి రోజు 5,000-8,000 మంది డైనర్లను ఆశిస్తున్నాము. ప్రముఖ బ్యాండ్ల సంగీత ప్రదర్శనలు ఈవెంట్కు మరింత జోష్ ను చేకూరుస్తాయి.” అని రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!