దోఫర్లో కార్మిక చట్టం ఉల్లంఘన.. 15 మంది అరెస్ట్
- November 30, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది ప్రవాసులను కార్మిక మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. ధోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీసు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ఒమన్లోకి అక్రమంగా చొరబడి డ్రగ్స్ రవాణా(45 కిలోల హషీష్, 14 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్) చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









