దోఫర్లో కార్మిక చట్టం ఉల్లంఘన.. 15 మంది అరెస్ట్
- November 30, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది ప్రవాసులను కార్మిక మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. ధోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీసు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ఒమన్లోకి అక్రమంగా చొరబడి డ్రగ్స్ రవాణా(45 కిలోల హషీష్, 14 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్) చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్







