దోఫర్లో కార్మిక చట్టం ఉల్లంఘన.. 15 మంది అరెస్ట్
- November 30, 2023
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది ప్రవాసులను కార్మిక మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. ధోఫర్ గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్లోని జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ కార్యాలయం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీసు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 15 మంది కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ఒమన్లోకి అక్రమంగా చొరబడి డ్రగ్స్ రవాణా(45 కిలోల హషీష్, 14 కిలోగ్రాముల క్రిస్టల్ డ్రగ్) చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







