దుబాయ్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
- December 01, 2023
దుబాయ్: COP28 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం యూఏఈ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. ఎక్స్పో సిటీ దుబాయ్లో ప్రారంభమైన యూఎన్(UN) క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్(COP28) లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. డిసెంబర్ 12 వరకు ఈ సదస్సు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









