గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. ఆరుగురు మృతి
- December 02, 2023
గాజా: దాదాపు వారం రోజుల శుక్రవారం కాల్పుల విరమణ గడువు ముగిసిన కొద్దిసేపటి గాజాపై ఇజ్రాయెల్ బాంబుదాడిని మొదలుపెట్టింది. అంతకుముందు గాజా నుండి ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించానలి ఇజ్రాయెల్ ఆరోపించింది. దీంతో హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. బాంబు దాడులను చేసింది. ఇదిలా ఉండగా తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. కాగా, ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణకు ముందు అమలులో ఉన్న ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం







