గొంతు నొప్పికి ఉపశమనం పొందండిలా
- June 27, 2015
సాధారణంగా జలుబు చేస్తుందంటే ముందు గొంతు నొప్పి బాధిస్తుంటుంది. గొంతులో మంట, నొప్పి ఉండి ఏం తినాలన్నా, మాట్లాడాలన్నా అసౌకర్యంగా ఉంటుంది. అయితే దీనికి ఏ ఇంగ్లీష్ మెడిసన్ వేసుకుందామన్నా అంత రిలీఫ్ కనిపించదు. కానీ మన వంటిట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల ద్వారా దీన్ని కొంత వరకూ తగ్గించుకోవచ్చు. వేడి నీళ్లలో లేదా గ్రీన్ టీలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే గొంతునొప్పికి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు తేనెలో ఇన్ఫెక్షన్లు తగ్గించే కారకాలుండడం వల్ల తొందరగా దీనికి ఉపశమనం కలుగుతుంది.క్యారెట్ను సన్నగా తురిమి దాన్ని మెత్తగా ఉడికించి, అది వేడి వేడిగా ఉన్నప్పుడే గొంతుకు వేడి తెలిసేలా తినాలి. దీంతో గొంతు నొప్పి తగ్గడమే కాకుండా క్యారెట్లోని విటమిన్లూ శరీరానికి మంచి చేస్తాయి. వేడి వేడిగా సూప్స్(చికెన్ లేదా వెజిటెబుల్ సూప్స్) తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పికి ఉపశమనం కల్గుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









