బహ్రెయిన్ లో పులకించిన ఆధ్యాత్మికత
- June 27, 2015
ఈ నెల 27 వ తేదీ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యం లో తెలుగు వారు 'భక్తీ సమ్మేళనం' నిర్వహించారు.
ఈ కార్యక్రమము లో తెలుగు వారు వందలాది మంది పాల్గున్నరు. ఈ కార్యక్రమము ఆద్యంతం భక్తుల గానామృతం తో . వక్తుల ప్రవచనాలు తో సాగింది శ్రీ వరదరాజ చార్యులు మాట్లాడుతూ తన అమూల్య సందేశాన్ని ఇచ్చారు .. ఎల్లప్పుడూ భగవంతుడుని ధ్యానించాలి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెల్లాలి . ప్రతి ఒక్కరు భగవన్నామ స్మరణ చెస్తూ ఉంటే మానసిక శాంతి కలుగుతుంది తెలుగు వారు అంతా కలసి ఈ కార్యక్రమము చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఈ కార్య క్రమాన్ని ముందుండి నడిపించిన అటువంటి హరిబాబు గారి ని ప్రశంసించారు. అలాగే శ్రీమతి వకుల దేవి గారు గంగ సాయన్న గారు సౌమ్య గారు శ్రీరాం గారు అన్నమయ్య కీర్తనలు తో భక్తీ పారవశ్యం లో ముంచి వెత్తారు. తరువాత అంతా కలసి మహాప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్య క్రమము లో శ్రామిక బంధు శివకుమార్ గారు ... మరియు కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు. మా గల్ఫ్ ప్రతినిధి వాసుదేవ రావు గారు తో శివకుమార్ గారు హరిబాబు గారు మాట్లాడుతూ ఈలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకొని ఆధ్యాత్మిక భావనులు తో ముందుకు వెళ్ళాలని అన్నారు జీవితం లో చివరకు మిగిలేది భక్తిభావం మాత్రమే దీనిని అందరు గుర్తు పెట్టుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.ఈ కార్యక్రమము ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







