డిసెంబర్ 21 వరకు కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే
- December 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆదివారం నుండి 2023 నాల్గవ త్రైమాసికానికి వినియోగదారుల కాన్ఫిడెంట్ సర్వే 40వ సెషన్ను అమలు చేయడం ప్రారంభించనున్నారు. ఇది డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. 18 ఏళ్లు పైబడిన ఒమానీ పౌరులను లక్ష్యంగా సర్వే జరుగనుంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి టెలిఫోన్ ద్వారా కూడా డేటా సేకరించబడుతుంది. వినియోగదారుల విశ్వాస సూచిక అనేది ఒమానీ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన ఆర్థిక సూచికలలో ఒకటి. కుటుంబాల ఆర్థిక స్థితి, ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావితం చేసే అంశాలు, ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు అంచనాలు మరియు ఉద్యోగ అవకాశాల లభ్యతతో సహా ఒమానీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అనేక అంశాలను కొలవడం ఈ సర్వే లక్ష్యం అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









