ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్
- December 11, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అతని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాలలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలలో ఒమన్ మరియు రెండు దేశాల మధ్య సహకార రంగాలపై చర్చలు జరుపుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం, మూడు దేశాల ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించడానికి వివిధ రంగాలలో ఈ సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. రెండు సందర్శనల సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసాయిదీతో కూడిన అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళుతుందని వెల్లఢించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష