ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్
- December 11, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అతని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాలలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలలో ఒమన్ మరియు రెండు దేశాల మధ్య సహకార రంగాలపై చర్చలు జరుపుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం, మూడు దేశాల ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించడానికి వివిధ రంగాలలో ఈ సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. రెండు సందర్శనల సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసాయిదీతో కూడిన అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళుతుందని వెల్లఢించింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ









