ఇండియా, సింగపూర్ పర్యటనకు సుల్తాన్
- December 11, 2023
మస్కట్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాయల్ కోర్ట్ దివాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. “అతని మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబర్ 13 నుండి రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా దేశాలలో పర్యటిస్తారు. ఈ రెండు పర్యటనలలో ఒమన్ మరియు రెండు దేశాల మధ్య సహకార రంగాలపై చర్చలు జరుపుతారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం, మూడు దేశాల ప్రజల కోసం మరింత శ్రేయస్సు సాధించడానికి వివిధ రంగాలలో ఈ సంబంధాలను ప్రోత్సహించే మార్గాలపై సమీక్ష నిర్వహిస్తారు. రెండు సందర్శనల సమయంలో హిజ్ మెజెస్టి ది సుల్తాన్, రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసాయిదీతో కూడిన అధికారిక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళుతుందని వెల్లఢించింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







