సీఎం రేవంత్ రెడ్డి CPROగా బోరెడ్డి అయోధ్య రెడ్డి
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో పాలనను పరుగులుపెట్టించేందుకు అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీమ్ను మొత్తం మార్చేసి కొత్త అధికారులను రంగంలోకి దించారు. సీఎంకు సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించారు. ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. పార్టీలో రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా గుమ్మి చక్రవర్తిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈయన ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం మల్టీ జోన్ 2 పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష