సీఎం రేవంత్ రెడ్డి CPROగా బోరెడ్డి అయోధ్య రెడ్డి
- December 12, 2023
హైదరాబాద్: తెలంగాణలో పాలనను పరుగులుపెట్టించేందుకు అధికార యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీమ్ను మొత్తం మార్చేసి కొత్త అధికారులను రంగంలోకి దించారు. సీఎంకు సీపీఆర్వోగా బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించారు. ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. పార్టీలో రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా గుమ్మి చక్రవర్తిని తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈయన ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం మల్టీ జోన్ 2 పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







