యూఏఈ అధ్యక్షుడిని అభినందించిన బహ్రెయిన్ రాజు
- December 15, 2023
బహ్రెయిన్: హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు పార్టీల కాన్ఫరెన్స్ 28వ సెషన్ క్క శిఖరాగ్ర సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ను అభినందించారు. వాతావరణ మార్పులపై (COP28) సదస్సును యూఏఈ ఎక్స్పో సిటీ దుబాయ్లో నిర్వహించింది. COP28ని హోస్ట్ చేయడంలో యూఏఈ చేసిన విశిష్ట ప్రయత్నాలను HM రాజు ప్రశంసించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దాని ప్రముఖ హోదా మరియు ప్రభావాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ నాయకత్వంలో కాన్ఫరెన్స్ చర్చలు, చర్చలను నిర్వహించడంలో యూఏఈ పాత్రను హిజ్ మెజెస్టి ప్రశంసించారు. ఇది చారిత్రాత్మక “యూఏఈ ఏకాభిప్రాయం”ఒప్పందానికి దారితీసిందని, ఇది అంతర్జాతీయ వాతావరణ చర్యలో కొత్త దశను సూచిస్తుందన్నారు. యూఏఈ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







