ఒమన్ లో మూడు రోజుల సంతాప దినాలు
- December 17, 2023
మస్కట్: కువైట్ ఎమిర్ మరణించిన సందర్భంగా సుల్తానేట్ అంతటా మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించనున్నారు. దివంగత సోదరుడు హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్ మరణవార్త అందుకున్న సుల్తాన్ హైతం బిన్ తారిక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ది మెజెస్టి ది సుల్తాన్ అధికారిక సంతాపాన్ని ప్రకటిస్తూ.. జెండాలను సగానికి దించాలని ఆదేశించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎమిర్ కుటుంబానికి, కువైట్ రాష్ట్ర సోదర ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..







