ఒమన్ లో మూడు రోజుల సంతాప దినాలు
- December 17, 2023
మస్కట్: కువైట్ ఎమిర్ మరణించిన సందర్భంగా సుల్తానేట్ అంతటా మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించనున్నారు. దివంగత సోదరుడు హిస్ హైనెస్ షేక్ నవాఫ్ అల్ మరణవార్త అందుకున్న సుల్తాన్ హైతం బిన్ తారిక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ది మెజెస్టి ది సుల్తాన్ అధికారిక సంతాపాన్ని ప్రకటిస్తూ.. జెండాలను సగానికి దించాలని ఆదేశించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎమిర్ కుటుంబానికి, కువైట్ రాష్ట్ర సోదర ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







