విమాన కుదుపులతో పలువురికి గాయాలు
- May 28, 2016
మనీలా నుంచి మనామా వెళుతున్న విమానంలో కుదుపుల కారణంగా పలువురికి చిన్న చిన్న గాయాలయ్యాయి. పెద్ద గాయాలేమీ కాకపోయినా, ప్రయాణీకులు కుదుపులతో ఆందోళన చెందారు. గల్ఫ్ ఎయిర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాన్ని ముంబై ఛత్రపతి శవాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మళ్లించడం జరిగింది కుదుపుల కారణంగా. ఓ ప్యాసింజర్ని విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కోసారి ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కుదుపులకు గురైన విమానాన్ని ఎ330 విమానంగా గుర్తించారు. ముంబై నుంచి జిఎఫ్ 155 విమానం పూర్తిస్థాయి తనిఖీల అనంతరం టేకాఫ్ అయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







