ఆందోళనకారుల దాడిలో పోలీసులకు గాయాలు
- May 28, 2016
ఆందోళనకారులు జరిపిన దాడిలో ఇద్దరు బహ్రెయినీ పోలీసులు గాయపడ్డారని ఇంటీరియర్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. బిలాద్ అల్ కాదిమ్లో ఆందోళనలు జరగ్గా, ఆందోళనకారుల్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారనీ, ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని ఆ ప్రకటనలో ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. షియాతీ అపోజిషన్ చీఫ్ షేక్ అలి సల్మాన్ సొంత ప్రాంతం బిలాద్ అల్ కాదిమ్. షేక్ అలి సల్మాన్ ఐదేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు, తన విపరీత ప్రవర్తన కారణంగా. బహ్రెయిన్ న్యాయస్థానం గురువారం, 19 షియాతీలకు పోలీసులపై దాడి చేసిన కేసులో శిక్ష విధించింది. వీరిలో ఐదుగురికి యావజ్జీ కారాగార శిక్ష పడింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







