ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 916 కంపెనీలు
- December 19, 2023
యూఏఈ: 2022 మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 916 కంపెనీలు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాయి. ఉల్లంఘనలలో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను అధిగమించే బోగస్ పద్ధతులను అవలంబించాయి. ఈ కంపెనీలు మొత్తం 1,411 యూఏఈ జాతీయులను నియమించుకున్నాయి.50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలకు 2023లో తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించింది. డిసెంబరు నెలాఖరులోపు నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎమిరాటీలను 2 శాతం వృద్ధిని నమోదు చెయ్యాలి. కానీ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను తప్పించుకోవడానికి లేదా బోగస్ ఉద్యోగాలను సదర్ కంపెనీలు చూపెట్టి నిబంధనలను ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం 2 శాతం ఎమిరాటీలను తమ వర్క్ఫోర్స్లో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









