స్కిల్డ్ ఇండియన్ కార్మికులకు సౌదీ అరేబియా టాప్ డెస్టినేషన్
- December 20, 2023
న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లలో (SIIC) శిక్షణ పొందిన దాదాపు 14,000 మంది భారతీయులు ఏప్రిల్ 2022 మరియు డిసెంబర్ 2023 మధ్య సౌదీ అరేబియాలో ఉద్యోగాలు పొందారని భారత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం లోక్సభలో తెలిపారు. డేటా ప్రకారం, 13,944 మంది నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు సౌదీ అరేబియాలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తరువాత ఖతార్ (3,646), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2,832) మరియు యునైటెడ్ కింగ్డమ్ (1,248) ఉన్నాయి. మొత్తంగా 25,300 మంది అభ్యర్థులకు విదేశాలలో ఉపాధి లభించిందని ఆయన వివరించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఖతార్, యూఏఈ, యూకే వంటి ఎనిమిది దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష