పన్ను ఎగవేత పై చర్చించిన అథారిటీ
- December 21, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సహకారంతో టాక్స్ అథారిటీ నిర్వహించిన వర్క్షాప్ అనుమానిత పన్ను ఎగవేతపై ఫిర్యాదులను నిర్వహించడం, అనుమానిత బ్యాంక్ లావాదేవీల మోడల్స్ పై నిర్వహించారు. వర్క్షాప్ నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దీనిని ఏర్పాటు చేసింది. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు పన్ను ఎగవేతలను నిరోధించే విభాగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న పన్ను అథారిటీ విపరీతమైన ప్రయత్నాలు ఈ సందర్భంగా వక్తలు హైలెట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







