కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- December 21, 2023
కువైట్: కువైట్ రాష్ట్ర అమీర్గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. "కువైట్ రాష్ట్ర అమీర్గా బాధ్యతలు స్వీకరించినందుకు హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు శుభాకాంక్షలు. " అని మోదీ ఎక్స్ ప్లాట్ఫారమ్లో ట్వీట్ లో పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ సంబంధాలు మరింత బలపడతాయని, కువైట్లోని భారతీయ సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









