కువైట్ అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- December 21, 2023
కువైట్: కువైట్ రాష్ట్ర అమీర్గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. "కువైట్ రాష్ట్ర అమీర్గా బాధ్యతలు స్వీకరించినందుకు హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు శుభాకాంక్షలు. " అని మోదీ ఎక్స్ ప్లాట్ఫారమ్లో ట్వీట్ లో పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ సంబంధాలు మరింత బలపడతాయని, కువైట్లోని భారతీయ సమాజం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







