సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ బదర్ మృతిపై సంతాపం తెలిపిన యూఏఈ
- December 23, 2023
యూఏఈ: సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ బదర్ బిన్ ఫహద్ బిన్ సాద్ అల్ అవాల్ అల్ అబ్దుర్రహ్మాన్ అల్ సౌద్ మృతిపై యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి సంతాప సందేశాన్ని పంపారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాన మంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా సౌదీ రాజుకు సంతాప సందేశాలను పంపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష