కార్మిక మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ తాత్కాలికంగా సస్పెండ్
- December 31, 2023
మస్కట్: సిస్టమ్ నిర్వహణ కారణంగా డిసెంబర్ 31 నుండి రెండు రోజుల పాటు కాల్ సెంటర్ సేవలను నిలిపివేస్తున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ కారణంగా ఆదివారం, సోమవారాల్లో కాల్ సెంటర్ సేవలు అందుబాటులో ఉండవని, అంతరాయానికి కార్మిక మంత్రిత్వ శాఖ క్షమాపణలు తెలియజేసింది. సాధారణ సేవలు జనవరి 2, 2024న పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. అయితే, తమ సోషల్ మీడియా ఖాతాలలో.. సేవా ఛానెల్ల ద్వారా విచారణలను స్వీకరిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..