రోడ్ ఆక్యుపెన్సీపై మున్సిపాలిటీ క్యాంపెయిన్ ప్రారంభం
- January 07, 2024
కువైట్: పబ్లిక్ క్లీనింగ్ సేవల పనితీరుపై కువైట్ మునిసిపాలిటీ ప్రాంతాలలో తన తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, కార్మికుల పనితీరును పర్యవేక్షిస్తోంది. అదే సమయంలో కార్యనిర్వాహక విధానాలను సమీక్షించనున్నారు. హవల్లి గవర్నరేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్.. రానున్న కాలంలో ఇతర గవర్నరేట్లకు విస్తరించనుంది. ప్రజా పరిశుభ్రత, గవర్నరేట్ల పరిధిలోని రహదారి ఆక్యుపెన్సీకి సంబంధించి జారీ చేయబడిన అన్ని చట్టాలు, నిబంధనలు మరియు నిర్ణయాలపై క్యాంపెయిన్ సందర్భంగా అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







